E-Paper
Advertisement
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?

Graduate Elections: తెలంగాణలో మరో ఆసక్తికర రాజకీయం మొదలైంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈసారి స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ మంత్రులను ఆరు నెలల ముందే రంగంలోకి దింపింది. మంత్రులకు భాధ్యతలు.. మహబూబ్‌నగర్ – హైదరాబాద్-రంగారెడ్డి రీజియన్ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం బాధ్యతలను ఏకంగా డిప్యూటీ […]

Graduate Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరం.. ఆ రెండు స్థానాలపై నేతల ఫోకస్..!

Big Stories

Advertisement
×