E-Paper
Advertisement
ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

housing scheme: స్వేచ్ఛ బ్యూరో: ప్రజాప్రభుత్వం పేదోళ్ల పక్షపాతిగా వ్యవహరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పేదల కష్టాలు తెలిసిన సర్కార్…ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని నొక్కి చెప్పారు. ఇక ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. […]

ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు

ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు

T-Fiber Project: తెలంగాణను డిజిటల్‌ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రంతో కీలక చర్చలు అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద రాష్ట్రంలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు ఒప్పందాన్ని […]

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?

Government Reforms: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటం, మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక పథకాల అమలు గడువు సమీపిస్తుండటంతో జూన్ నెల నుంచి సర్కార్ యంత్రాంగం పరుగు పెట్టనుంది. పరిపాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు అందరూ బిజీ బిజీ కానున్నారు. విద్యాశాఖలో మార్పులు, సరికొత్త స్కీమ్స్ లైనప్, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను […]

నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్.. లీకేజీలపై భట్టి తీవ్ర ఆగ్రహం!
ఇప్ప పువ్వు ప్రాజెక్ట్ అమలుకు యాక్షన్ ప్లాన్.. మంత్రుల సమీక్షలో కీలక నిర్ణయాలు!
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుక.. రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
టీ-వ్యాలెట్‌పై ‘ప్రైవేట్’ పంజా.. 16 లక్షల మంది యూజర్ల డేటా సేఫ్‌నా?
రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల
Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు
హైదరాబాద్ మెట్రోపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్‌ అండ్ టీ వాటాలన్నీ ప్రభుత్వం స్వాధీనం
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ భరోసా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

Hyderabad City: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని […]

Big Stories

Advertisement
×