E-Paper
Advertisement
హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు హైదరాబాద్ వాసులకు షాక్ ఇచ్చారు. సిటీలోని ఎంఎంటీఎస్ రైల్వే‌స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై మార్నింగ్ వాక్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు అనధికారికంగా నడిచే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన దక్షిణ మధ్య రైల్వే  హైదరాబాద్ సిటీలో ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సిటీలో పలు ఎంఎంటీఎస్ రైల్వే […]

Big Stories

Advertisement
×