E-Paper
Advertisement
గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

గ్లోబల్ మార్కెట్‌పై తెలంగాణ ‘రైస్’ మార్క్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

Rice Exports: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం కేవలం ధాన్యం పండించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా అవతరించబోతోంది. రాష్ట్రంలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన, దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న విస్తృత అవకాశాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోబోతోందని స్పష్టం చేశారు. […]

Big Stories

Advertisement
×