E-Paper
Advertisement
ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!
Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: గత ప్రభుత్వం కేంద్ర నిధులను వదిలేసింది.. మేము వాడుకుంటున్నాం.. కేంద్ర మంత్రితో మంత్రి తుమ్మల సమావేశం!

Tummala Nageswara Rao: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గత ఏడాది కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సద్వినియోగం చేసుకుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్ల […]

Big Stories

Advertisement
×