E-Paper
Advertisement
విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

మ‌ళ్లీ తెలంగాణ‌లో విగ్ర‌హాల రాజ‌కీయం రాజుకుంది. ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డిన త‌రుణంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు చేప‌ట్టిన ట్యాంక్‌బండ్‌పై మిలియ‌న్ మార్చ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మ మైలురాయిగా మిగిలింది. ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రా నాయ‌కుల విగ్ర‌హాల‌ను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు తెలంగాణ ఉద్య‌మ‌కారులు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఉద్య‌మ‌వేడి ఆగలేదు. వారిని ఆప‌త‌రం కూడ‌డా కాలేదు. భాష్ప‌వాయు గోళాలు ప్ర‌యోగించినా.. వాట‌ర్ క్యాన‌న్ల‌తో చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. […]

Big Stories

Advertisement
×