E-Paper
Advertisement
KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో రాజకీయ రగడ.. ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR:  స్వేచ్ఛ, బ్యూరో:  మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతుందని, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కే.టి.రామారావు అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను […]

KTR : కేటీఆర్ మాటల తూటాలు.. మిస్ ఫైర్!
BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో కాకపుట్టిస్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, వాస్తవికతకు దానికి ఎటువంటి సంబంధం లేదని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఆరు గ్యారెంటీల అమలు విజయవంతం ఎక్కడ అయ్యిందని ప్రశ్నించారు.నేటికీ ఆరుగ్యారంటీల అమలు పూర్తిగా కాలేదని […]

Ponguleti Srinivas Reddy: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నేతలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నేతలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: స్వేచ్ఛ, బ్యూరో:  నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. అసెంబ్లీలో మంగళవారం కేటీఆర్ మాట్లాడుతూ తమపార్టీ టికెట్ పై గెలిచిన వ్యక్తి.. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ స్పీకర్ బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని సూచించారు. జ్యూడిషియల్ కోర్టుకు పోతాం.. తీర్పు ఇస్తే పైకోర్టుకు వెళ్తాం.. జడ్జిమెంట్ చదవకముందే […]

BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చను ప్రారంభించగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు మధ్యలో అడ్డు తగిలారు. గవర్నర్ ప్రసంగంలో అసలైన అంశాలు ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివారని వాదించారు.ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు రూ.2500, తులం బంగారం, మూసీ సుందరీకరణ పేరిట విధ్వంసం, హైడ్రా కూల్చివేతలపై ఎందుకు మాట్లాడించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ […]

Seethakka Slams KTR: మహిళలకు ఫ్రీ బస్సు పెడితేనే ఓర్వడం లేదు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్కఫైర్!
KTR : కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ టెస్టు చేయించుకుంటారా?
KTR: పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం దురదృష్టకరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడటం దురదృష్టకరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డ్రగ్స్ ,అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా నేను వ్యతిరేకం అని స్పష్టం చేశారు.మా పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపలనైనా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయలతో సంబంధం లేకుండా చట్టప్రకారం […]

KTR : కేటీఆర్‌ వద్ద కొత్త అస్త్రాలు.. రేవంత్‌ను వాటితో ఢీకొట్టగలరా?

KTR : కేటీఆర్‌ వద్ద కొత్త అస్త్రాలు.. రేవంత్‌ను వాటితో ఢీకొట్టగలరా?

అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా బడ్జెట్ సమావేశాల్లోనే మూసీ, హైడ్రా అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ రెండు అస్త్రాల ద్వారానే రాబోయే ఎన్నికల్లోనూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి మైలేజ్ పెంచుకోవాలని కారు పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ వైపు హైడ్రా అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు చేపడుతుండగా.. తాజాగా మూసీ […]

KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!
Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మూసీని ఆధునీకరించి నగరవాసులకు ట్రాఫిక్ లేని, క్లీన్ సిటీని అందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.వర్షాకాలం వచ్చేలోపు నగరంలో నాలాలపై నిర్మించి ఇండ్లు, కట్టడాలను తొలగించి వారికి వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.శుక్రవారం మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవంపై అనుమానాలు నివృత్తి చేసేలా […]

Nalgonda DCC: బీఆర్ఎస్ అంటే బ్రోకర్ల రాష్ట్ర సమితి.. కేటీఆర్ నికృష్ట రాజకీయాలు: పున్న కైలాష్
KTR Letter to Petroleum Minister: 90 శాతం హోటళ్లు మూతపడే ప్రమాదం.. గ్యాస్ సంక్షోభంపై కేంద్రానికి కేటీఆర్ లేఖ
KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?
KTR: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : కేటీఆర్

Big Stories

Advertisement
×