E-Paper
Advertisement
Nellore: ప్రిన్సిపాల్ వేధింపులు.. 10th విద్యార్థిని సూసైడ్

Nellore: ప్రిన్సిపాల్ వేధింపులు.. 10th విద్యార్థిని సూసైడ్

Nellore: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని ప్రణీత (14) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను గమనించిన సిబ్బంది ప్రిన్సిపాల్‌కు తెలపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కూతురు మరణ వార్తతో విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్ధిని విగత జీవిగా పడి వున్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రిన్సిపాల్ వ్యవహారి […]

Big Stories

Advertisement
×