E-Paper
Advertisement
Peddapalli: మద్యం తాగి దొరికితే.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందే?, జడ్జి వినూత్న తీర్పు

Peddapalli: మద్యం తాగి దొరికితే.. రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందే?, జడ్జి వినూత్న తీర్పు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు పెద్దపల్లి జిల్లా కోర్టు వినూత్నమైన తీర్పునిచ్చింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష విధించడం ఆనవాయితీ. కానీ, పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మాత్రం మందుబాబుల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని భావించి, వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా తీర్పునిచ్చారు.  ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నలుగురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పోలీసులకు చిక్కారు. […]

Big Stories

Advertisement
×