E-Paper
Advertisement
మూసీ పునరుజ్జీవం విప్లవాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్‌ను అభినందించిన పార్లమెంటరీ కమిటీ

మూసీ పునరుజ్జీవం విప్లవాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్‌ను అభినందించిన పార్లమెంటరీ కమిటీ

హైదరాబాద్ నగర ప్రగతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమీక్ష నిర్వహించింది. పట్టణ వ్యవహారాల అంశంపై చర్చించేందుకు నగరానికి విచ్చేసిన ఈ కమిటీకి రాష్ట్ర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులు వివరించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భాగ్యనగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలను ఈ ప్రజెంటేషన్ […]

Big Stories

Advertisement
×