E-Paper
Advertisement
ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?

ఆకలి తీర్చడమే నేరమైందా.. ఢిల్లీ విద్యార్థులకు అన్నం పెట్టినందుకు ఇల్లంతా అరెస్టే.. అసలేం జరిగింది?

Delhi protest: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నీళ్లు, భోజనం అందిస్తూ మానవతా దృక్పథం చాటుకున్న జునైద్ కుటుంబంపై పోలీసుల వేధింపుల పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జంతర్‌మంతర్ వేదికగా పోరాడుతున్న వారికి తొలి రోజు నుంచే ఆపన్నహస్తం అందిస్తున్న జునైద్‌కు ఊహించని రీతిలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. “ఢిల్లీ వీడి స్వగ్రామానికి వెళ్లిపోవాలి” అంటూ గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనికి హెచ్చరికలు జారీ చేయడం, దానికి అతను లొంగకపోవడంతోనే ఈ వేధింపుల పర్వం మొదలైందని […]

నైజీరియాలో ఆగని రక్తపాతం.. మార్కెట్‌పై వైమానిక దాడులు.. 100 మంది బలి!
మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!

Big Stories

Advertisement
×