E-Paper
Advertisement
టీసీని చూసి రైలుపైకి ఎక్కిన ప్రయాణికుడు.. ఊపిరి బిగబట్టేలా చేసిన హైడ్రామా.. అసలేం జరిగిందంటే?

టీసీని చూసి రైలుపైకి ఎక్కిన ప్రయాణికుడు.. ఊపిరి బిగబట్టేలా చేసిన హైడ్రామా.. అసలేం జరిగిందంటే?

Train Incident: కృష్ణా జిల్లాలోని గుడివాడ రైల్వేస్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున ఊహించని ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాధారణంగా అర్థరాత్రి సమయంలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉంటారు, కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ధర్మవరం-నరసాపురం ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వింత ఘటన జరిగింది. ప్రయాణంలో ఉన్న రైలు పైకెక్కి ఒక వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి అటూఇటూ తిరుగుతుంటే చూసి తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తుంటే, సినిమాను తలపించేలా ఒకానొక దశలో అందరిలోనూ […]

Big Stories

Advertisement
×