E-Paper
Advertisement
మోడీ మొండికి పోతుండు.. తొండికి దిగుతుండు..! ప్ర‌ధాన్ కోసం విద్యార్థుల‌పై ప్ర‌ధాని ప్ర‌తాపం..

మోడీ మొండికి పోతుండు.. తొండికి దిగుతుండు..! ప్ర‌ధాన్ కోసం విద్యార్థుల‌పై ప్ర‌ధాని ప్ర‌తాపం..

దేశ రాజ‌కీయాల్లో మోడీ నిజంగానే కొత్త చ‌రిత్ర సృష్టించాడు. జంత‌ర్‌మంత‌ర్ సాక్షిగా ఆయ‌న పాల‌న‌లో ఎన్న‌డూ మ‌రిచిపోలేని ఘ‌ట‌న త‌మ భ‌విష్య‌త్ కోసం పోరాడుతున్న జెన్-జీపై దాష్టికంగా దాడి చేయించ‌డం. లాఠీ చార్జిలు, టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగాలు.. ఇవ‌న్నీ ఎందుకు చేస్తున్నారు? చేశారు? అంటే.. ఓ మంత్రిని కాపాడేందుకు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ప‌క్షం వ‌హించిన ప్ర‌ధాని ఇలాంటి దురాగతాల‌కు పాల్ప‌డ‌టంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఎలా ఉండే రాజ‌కీయాలు ఎలా అయ్యాయి…? త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు.. […]

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!
సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

CBSE Inter OSM Controversy: సీబీఎస్ఈ ఇంటర్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదంపై ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓఎస్ఎం వ్యత్యాసాలు-విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యత వహిస్తానని తేల్చిచెప్పారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని పెంచవద్దని రాజకీయ పార్టీలను కోరారు ఆయన. సీబీఎస్ఈ ఇంటర్‌లో  ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ ఇంటర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన […]

Big Stories

Advertisement
×