E-Paper
Advertisement
తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

Tungabhadra: తుంగభద్ర ప్రాజెక్టు వేదికగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.  ముఖ్యమంత్రుల భేటీపై అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ సీఎంలు మాట్లాడుకున్న రాజకీయ అంశాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు కలయిక కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు డామ్ గేట్లను ప్రారంభించారు తెలుగు, కర్ణాటక సీఎంలు. ఈ కార్యక్రమం గతరాత్రి కర్నూలులో ఉన్న సీఎం చంద్రబాబు, గురువారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హోస్పేటకు చేరుకున్నారు. ఈలోగా […]

Big Stories

Advertisement
×