E-Paper
Advertisement
ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? – ఎంపీ బైరెడ్డి శబరి

ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? – ఎంపీ బైరెడ్డి శబరి

Byreddy Shabari: రాయలసీమ అభివృద్ధి, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సీమకు చేసిందేమీ లేదని, కేవలం మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని తన ఖాతాలో వేసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ పొలిటికల్ క్రెడిట్ పాలిటిక్స్ రాయలసీమ […]

Big Stories

Advertisement
×