E-Paper
Advertisement
సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

West Bengal: భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ (కంచె) నిర్మాణానికి సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూమి బదిలీ ప్రక్రియకు ముఖ్యమంత్రి సువేందు అధికారి పచ్చజెండా ఊపారు. సరిహద్దు భద్రతా దళం (BSF)కు అవసరమైన భూమిని అప్పగించేందుకు అధికారికంగా ఆమోదం తెలపడంతో, దశాబ్దాలుగా నలుగుతున్న భద్రతా పరమైన ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. 45 రోజుల్లోనే […]

Big Stories

Advertisement
×