E-Paper
Advertisement
Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: రాజధానిపై అమరావతిపై దశాబ్దానికి పైగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే అని భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వైసీపీ గ్రోత్ కారిడార్లు, మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రకరణ అంటూ.. కొత్తకొత్త ప్రాతిపదనలు తెస్తూ విదండవాదం చేస్తూనే ఉంది. అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా ఇంకా వైసీపీ సీనియర్లు ధర్మాన ప్రసాదరావు వంటి వారు వాదిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ముద్రతో అమరావతి […]

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

TTD Protests: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ […]

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని […]

అమరావతికి కేంద్రం రాజముద్ర.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్!
Nara Lokesh: అసెంబ్లీకి రాకుండా బెంగళూరు వెళ్లడమేంటి? జగన్‌పై మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు!
Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ ‘మౌన వ్రతం’ వెనుక మాస్టర్ ప్లాన్.. ఆ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్?

Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ ‘మౌన వ్రతం’ వెనుక మాస్టర్ ప్లాన్.. ఆ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్?

Avanthi Srinivas: ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు… భీమిలీలో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు… వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న ప్రచారం జరిగింది. జనసేన లోకి వెళ్లేందుకు ప్రయత్నించారన్న టాక్ నడిచింది. చివరికి బీజేపీలోకి టచ్లోకి వెళ్లారన్న ఊహాగానాలు వినిపించాయి.. అయితే అవంతి మాత్రం తన పొలిటికల్ ఫ్యూచర్‌పై రెండేళ్లుగా నోరు విప్పలేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, […]

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు మళ్ళీ అస్వస్థత.. అసలు ఏమైంది?
TDP vs Jana Sena: కూటమిలో చీలికలేనా? వివాదాలపై టీడీపీ స్ట్రాంగ్ యాక్షన్.. జనసేన ఎందుకు మౌనం?
AP Politics: పవన్‌ను కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ భేటీ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Political War: రోజా వెళ్లి గాడిదలు కాసుకో.. ఇచ్చిపడేసిన ఎమ్మెల్యే మురళి
AP News: టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత
Nara Rohith: పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమాల పరిస్థితేంటి?
Appalanayudu on Jagan: దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. జగన్ తీరుపై విరుచుకుపడ్డ విజయనగరం ఎంపీ
AP Council Row: మండలి ఛైర్మన్ తీరుపై ఎమ్మెల్సీలు అసహనం.. అవిశ్వాసం పెట్టే యోచనలో!
Ramakrishna Reddy: సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా? కూటమి నేతలకు సజ్జల వార్నింగ్!

Big Stories

Advertisement
×