E-Paper
Advertisement

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?
Advertisement

Virat Kohli – RCB: విరాట్ కోహ్లీ.. ఈ పేరే ఓ బ్రాండ్. కోహ్లీ చూడడానికి ఎంత అగ్రెసివ్ గా కనిపిస్తాడో.. అంతే అగ్రెసివ్ గా ఆడతాడు. తనదైన ఆటతీరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ చెరిగిపోని గుర్తింపు ఉంది. ఈయన పేరు తెలియని వారు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన క్రికెట్ ఆటతో మెప్పించి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.

Also Read: Brydon Carse – SRH: టీమిండియాను వణికించిన SRH ప్లేయర్‌.. ఫుల్‌ జోష్‌ లో కావ్యా పాప !

Advertisement

అయితే సొంత ఇల్లు కలిగి ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సహకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. తమ కలలకు, అభిరుచులకు సరిపోయే విధంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ తెలుగు వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటిపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరు, అలాగే విరాట్ కోహ్లీ బొమ్మని వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

నూతనంగా నిర్మించుకుంటున్న తన ఇంటి ఎలివేషన్ పై కుడి వైపున విరాట్ కోహ్లీ బొమ్మతోపాటు.. ఆ ఫోటో కింద రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరుని లిఖించాడు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. ” క్రికెట్ లో అందరికీ అభిమానులు ఉంటారు కానీ.. విరాట్ కోహ్లీకి మాత్రమే భక్తులు ఉంటారు అని మరోసారి రుజువయ్యింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఇక విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ముంబైలో తన డ్రీమ్ హౌస్ ని దగ్గరుండి మరీ నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబైలోని అలీబాగ్ లో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా ఈ ఇంటికి 34 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక ఆర్కిటెక్చర్ కి అద్దం పట్టేలా ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు.

Also Read: Tilak Varma: తెలుగోడు సరికొత్త చరిత్ర…కోహ్లీ, మార్క్ చాప్మన్ రికార్డు బద్దలు !

జనవరి 31 తేదీన రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఏడబోతున్నాడు. ఇందుకోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ మ్యాచ్ జరగబోతున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో పదివేల మంది ప్రేక్షకులను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ). అంతేకాదు అవసరమైతే మిగిలిన స్టాండ్ల గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా అభిమానుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ భద్రతను కూడా పెంచబోతున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by cricket & Movie lover (@cricket_trends_telugu)

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×