E-Paper
Advertisement

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ మరో ఫాస్టెస్ట్ సెంచరీ… కాస్త నెమ్మదిగా ఆడమని చెప్పండ్రా.. లేకపోతే బాక్సులు బద్దలే

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ మరో ఫాస్టెస్ట్ సెంచరీ… కాస్త నెమ్మదిగా ఆడమని చెప్పండ్రా.. లేకపోతే బాక్సులు బద్దలే
Advertisement

 Vaibhav Suryavanshi :   టీమిండియా క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. తన చిన్ననాటి వస్సులోనే టీమిండియా క్రికెటర్లందరికీతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు.  ఇటీవల ఐపీఎల్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ తన ప్రతాపాన్ని చూపించాడు. గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వైభవ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. క్రికెట్ లో పంత్ కి తిరుగులేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

Also Read : Rishabh Pant : మరోసారి నీరజ్ చోప్రా లాగా మారిన రిషబ్ పంత్… ఈ సారి 70 మీటర్ల ఎత్తుకు బ్యాట్.. కొంచెం అయితే సిక్స్ వెళ్లేదే!

Advertisement

మరోసారి వైభవ్ సెంచరీ.. 

ఇండియా అండర్ -19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ అండర్ -19 జట్టుతో జరుగుతున్న నాలుగో వన్డేలో విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా శతంతో చేరాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ చేశాడు. అండర్ -19 వన్డేలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. అతని ధాటికి భారత్ 19 ఓవర్లలోనే 170/1 పరుగులు చేసింది. కాగా మూడో వన్డేలోనూ వైభవ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో 31 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ లో మొత్తం 11 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కొట్టిన.. వైభవ్ సూర్య వంశీ… గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు.

Advertisement

Also Read : IPL Players: ఐపీఎల్ ప్లేయర్లకు కొత్త వ్యాధి వచ్చిందా… ఇలా బక్కగా అయిపోయారు ఏంటి?

ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ లో మొత్తం 11 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు కొట్టిన.. వైభవ్ సూర్య వంశీ… గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఐపిఎల్ హిస్టరీలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. అలాగే.. యంగెస్ట్ ప్లేయర్… సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ గా క్రిస్ గేల్ ఉన్నారు.  వైభవ్ సూర్య వంశీ 14 ఏళ్ల వయస్సులోనే రికార్డులను కొల్లగొడుతున్నాడు. అండర్ -19 లో.. ఐపీఎల్ లో.. ఇక ముందు ముందు టీమిండియా జట్టులోకి ప్రవేశించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి మరీ.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×