E-Paper
Advertisement

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !
Advertisement

IND VS WI:   ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఇందులో కూడా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు కెమెరామెన్ కంటికి చిక్కారు. స్టేడియంలో సాధారణంగా అందమైన అమ్మాయిలు కనిపిస్తే వెంటనే కెమెరా అక్కడికి వెళుతుంది. అయితే ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో ఇద్దరు లవర్స్ ఘాటుగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో స్టేడియానికి సంబంధించిన కెమెరామెన్ మంచి ఫోకస్ పెట్టాడు. దీంతో ఆ జంట వీడియో వైరల్ గా మారింది.

Also Read: INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

స్టేడియంలో ఘాటు రొమాన్స్‌

Advertisement

టీమిండియా వ‌ర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ వీడియో వైర‌ల్ గా మారింది. క్యాప్ పెట్టుకుని వ‌చ్చిన త‌న ప్రియుడితో త‌న గ‌ర్ల‌ఫ్రెండ్ క్యూట్ గా బిహేవ్ చేసింది. అత‌ని చెంప‌పైన క్యూట్ కొట్టింది. దీంతో అత‌డు కోపం తెచ్చుకోకుండా, రొమాంటిక్ గా చూస్తూ ఆమె కోపాన్ని చ‌ల్లార్చాడు. అనంత‌రం మెడ‌లు ప‌ట్టుసుకుంది. ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు హ‌గ్ చేసుకున్నాడు. ఇక వీళ్ల రొమాన్స్ ను కెమెరామెన్ గుర్తించి కెమెరా పెట్టేశాడు. దీంతో వీడియో, ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

రెండో టెస్టులో వెస్టిండీస్ ఆల్ అవుట్… టీమిండియా టార్గెట్ ఎంతుంటే

రెండు టెస్టులో ఫాలో ఆన్ ఆడుతుంటే వెస్టిండీస్ జట్టు ఆలౌట్‌ అయింది. 390 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మరికాసేపట్లోనే టీమిండియా బ్యాటింగ్ కొద్దిగా ఆ లక్ష్యాన్ని చేదించనుంది. మరో గంటలో మ్యాచ్ ఫినిష్ కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఓపెనర్ క్యాంప్ బెల్ 115 పరుగులతో దుమ్ము లేపగా షై హోప్ 103 పరుగులు చేశారు. అంటే రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ప్లేయర్లు ఇద్దరు సెంచరీలు నమోదు చేశారన్నమాట.

Advertisement

చివరి వికెట్ కు గ్రీవ్స్ ఏకంగా 50 పరుగులు కొట్టగా సీల్స్ 32 పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలోనే 79 పరుగుల భాగస్వామ్యాన్ని రాబట్టారు. అటు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతకు ముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 518 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది వెస్టిండీస్. అటు ఇప్పటికే అహ్మదాబాద్ టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్ట్ విజయం దిశగా వెళ్తోంది.

Also Read: Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×