E-Paper
Advertisement

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌

Telugu Titans: ద‌క్షిణాఫ్రికాకు WTC, ఆర్సీబీకి IPL 2025, ఇక నెక్ట్స్ తెలుగు టైటాన్సే లోడింగ్‌
Advertisement

Telugu Titans :  ప్రో కబడ్డీ 2025 టోర్నమెంటులో (Pro Kabaddi League ) తెలుగు టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ప్రో కబడ్డీ లీగ్ 2025 సీజన్ లో క్వాలిఫైయర్ టు స్టేజ్ కు తెలుగు టైటాన్స్ ( Telugu Titans ) చేరుకుంది. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న తెలుగు టైటాన్స్… టైటిల్ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఈ టోర్నమెంట్ లో నిన్న పాట్నా పైరేట్స్ జట్టును ( Patna Pirates) చిత్తు చేసి, క్వాలిఫైయర్ 2 కు దూసుకు వెళ్ళింది తెలుగు టైటాన్స్‌. ఇక ఇవాళ క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ (Puneri Paltan) జట్టుతో అమితుమీ తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

Also Read: Dream Coaching Staff: గంభీర్ తోక కట్ చేసేందుకు రంగంలోకి ఆ ఐదుగురు.. ఇక టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు

Advertisement

ఇందులో ఒకవేళ తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తే శుక్రవారం రోజున దబాంగ్ ఢిల్లీ కేసి ( Dabang Delhi K.C. )తో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఎలాగైనా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరహాలోనే తెలుగు టైటాన్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League Tournament ) 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే గడిచిన 17 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎక్కడ టైటిల్ గెలవలేదు. కానీ మొన్న 18వ సీజన్ లో మాత్రం అద్భుతంగా విజయం సాధించి టైటిల్ ఎగురేసుకు వెళ్లింది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. అలాగే ఫైనల్ దాకా వెళ్లి దక్షిణాఫ్రికా పదే పదే చాలా ఐసీసీ టోర్నమెంట్లలో ఓడిపోయింది. కానీ మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో మాత్రం అద్భుతంగా గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో బెంగళూరు అలాగే దక్షిణాఫ్రికా తరహాలోనే తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందని అందరూ అభిమానులు అంచన వేస్తున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు టైటాన్స్ కోచ్

Advertisement

ప్రో కబడ్డీ లీగ్ 2025 టోర్నమెంట్ లో తెలుగు టైటాన్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు టైటాన్స్ తాజాగా ఎలిమినేటర్ 3 లో పాట్నా పై విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. దీంతో తెలుగు టైటాన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా చాలా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు తెలుగు టైటాన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హుడా. 9 సీజ‌న్ల‌ తర్వాత ప్లే ఆఫ్ లోకి వెళ్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలిసారి సెమిస్ చేరాం.. దీన్ని ఎవరు ఊహించలేదని కాస్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు క్రిషన్ కుమార్ హుడా. తెలుగు టైటాన్స్ అంటే వస్తుంది అలాగే వెళ్తుంది అని అనుకుంటారు… కానీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని సెమీఫైనల్ చూస్తారని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ క్వాలిఫైయర్ 2 లో పుణేరి పల్టాన్ తో తెలుగు టైటాన్స్ ఆడనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్ కి వెళుతుంది తెలుగు టైటాన్స్.

Also Read: Indian Team: ఎముక‌లు కొరికే చ‌లిలో టీమిండియా ప్రాక్టీస్‌.. చేతులు ప‌గిలిపోతున్నాయి.. వీడియో వైర‌ల్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×