E-Paper
Advertisement

Team India in Sri Lanka: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..

Team India in Sri Lanka: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..
Advertisement

Team India reaches Sri Lanka: టీమిండియా-శ్రీలంక మధ్య ఆసక్తిపోరు కొనసాగనుంది. ఈ టూర్‌లో భాగంగా టీ 20, వన్డే సిరీస్ జరగనున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు శ్రీలంకకు చేరుకున్నారు. ఈ రెండు జట్ల మధ్య జూలై 27న మొదటి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, సాయంత్రం మూడు గంట లకు కొలంబో చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లకు సంప్రదాయ స్వాగతం లభించింది. అక్కడి ప్రత్యేక బస్సులో తమకు కేటాయించిన హోటల్‌కు చేరుకున్నారు.

Advertisement

మంగళవారం ఉదయం టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్న మయ్యారు. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే జట్టు ఆటగాళ్లు వారం రోజుల తర్వాత శ్రీలంకకు వెళ్లనున్నారు. ప్రస్తుతం అమెరికా టూర్‌లో రోహిత్‌ శర్మ, లండన్ టూర్‌లో విరాట్‌కోహ్లీ బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంకకు వెళ్లే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ:  సీనియర్లు అన్ని సిరీస్ లు ఆడాల్సిందే: గంభీర్

Advertisement

ఈ టూర్‌తో టీమిండియాకు కొత్త శకం ప్రారంభంకానుంది. టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్, కోచ్ గా గౌతమ్‌గంభీర్ లు తమ ప్రస్థానం మొదలుపెట్టనున్నారు. ఈ టూర్‌కు స్టార్ ఆటగాడు బుమ్రా దూరం గా ఉన్నాడు. వన్డే జట్టుకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

టీ20 జట్టు.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్ (వైస్ కెప్టెన్), జైశ్వాల్, రిషబ్‌పంత్, రింకూసింగ్, సంజూశాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షరపటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×