E-Paper
Advertisement

IPL 2025: ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్… టాప్ లో ఎవరంటే ?

IPL 2025: ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్… టాప్ లో ఎవరంటే ?
Advertisement

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… జరుగుతున్న మ్యాచ్లు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో పూర్తి అయ్యాయి. ఇవాళ మరో మ్యాచ్ కూడా జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్ల్లో హై స్కోరింగ్, అదే సమయంలో ఉత్కంఠ భరిత మ్యాచ్ లు జరిగాయి. ఈ తరుణంలోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పాయింట్స్ టేబుల్ కూడా వైరల్ గా మారింది.

Also Read: PBKS VS GT: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. పంజాబ్ తొలి విజయం

Advertisement

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ దే పై చేయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇప్పటివరకు ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడింది. 10 జట్లు ఉంటే.. ఒక్క టీంకు ఒక్క మ్యాచ్ జరిగినట్లే. ఇక ఈ తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పాయింట్ల పట్టిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఒక్క మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ టీం… మొదటి మ్యాచ్ గెలుచుకొని రెండు పాయింట్లు సాధించింది. అలాగే 2.20 నెట్ రన్ రేట్ తో దూసుకు వెళ్తోంది సన్రైజర్స్ హైదరాబాద్.

Advertisement

ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు పాయింట్లు తో పాటు 2.14 రన్ రేట్ కలిగి ఉంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాత పంజాబ్ కింగ్స్ నిన్నటి మ్యాచ్ విజయంతో టాప్ 3కి వచ్చింది. నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టు చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ రెండు పాయింట్లు తో పాటు 0.55 రన్ రేట్ కలిగి ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జటను దాటి మూడవ స్థానానికి ఏగబాకింది.

ఇక పంజాబ్ కింగ్స్ జట్టు తర్వాత నాలుగవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్… రెండు పాయింట్లు తో పాటు 0.49…. రన్ రేట్ కలిగి ఉంది ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో నిలిచింది. లక్నో జట్టు పైన గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండు పాయింట్లు తో పాటు 0.37 రన్ రేట్ కలిగి ఉంది.

ఓడిపోయిన ఐపీఎల్ జట్లు

లక్నో సూపర్ జెంట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు… ఒక్కో మ్యాచ్ ఓడిపోయి చివరన నిలిచాయి. ఈ ఐదు జట్లు మైనస్ రన్ రేట్ కలిగి ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం పదవ స్థానంలో నిలిచింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×