E-Paper
Advertisement

Rohit Sharma: సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్న రోహిత్‌..ధోనిలాగా 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల‌ని ప్లాన్ ?

Rohit Sharma: సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్న రోహిత్‌..ధోనిలాగా 50 ఏళ్ల వ‌ర‌కు ఆడాల‌ని ప్లాన్ ?
Advertisement

Rohit Sharma:  టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడి వెళ్దామని రోహిత్ శర్మ ప్లాన్ చేసుకున్నాడు. కానీ పరిస్థితులు మాత్రం పూర్తిగా విభిన్నంగా తయారయ్యాయి. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే అతని కెప్టెన్సీ పీకి పరేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో సాధారణ ప్లేయర్ గానే బరిలోకి దిగనున్నాడు రోహిత్ శర్మ. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ సెంటిమెంటు వర్కౌట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రేయాస్ అయ్యర్ ట్రోఫీని కాళ్ల దగ్గర నుంచి తీసి పైన పెట్టడంతో వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

రోహిత్ శర్మ సెంటిమెంట్ వర్కౌట్ ?

Advertisement

టీమిండియా వన్డే కెప్టెన్సీ తొలగించిన అనంతరం రోహిత్ శర్మ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో నాయకులు చేసినట్లుగానే పిఆర్ స్టంట్స్‌ చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు నెటిజెన్స్. ఇలా సరికొత్త డ్రామాలు ఆడి, ధోని తరహాలోనే ఎక్కువ రోజులు టీమిండియాలో ప్లేయర్ గా రాణించాలని రోహిత్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నాడని చురకలు అంటిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో కూడా పాతుకు పోయేలా ప్లాన్ చేస్తున్నారట రోహిత్ శర్మ.

శ్రేయాస్ అయ్యర్ ట్రోఫీతో అసలు వివాదం

టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ అలాగే సంజు శాంస‌న్ అందరూ కలిసి ముంబైలోని ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లకు అవార్డులు కూడా దక్కాయి. ఇందులో భాగంగానే శ్రేయాస్ అయ్యర్ కు కూడా అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డు తీసుకున్న అనంతరం, టేబుల్ పైన పెట్టకుండా కాళ్ల దగ్గర పెట్టాడు శ్రేయస్ అయ్యర్. ఇది చూసిన రోహిత్ శర్మ వెంటనే రియాక్ట్ అయి దాన్ని టేబుల్ పైన పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

ట్రోఫీ అంటే రోహిత్ శర్మకు చాలా గౌరవం అని, దాని వ్యాల్యూ అందరికీ తెలియదని రాసుకొస్తూ పోస్టులు పెడుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. అయితే దీనిపై రోహిత్ శర్మ అంటే పడని వారు కౌంటర్ ఇస్తున్నారు. కావాలనే శ్రేయాస్ అయ్యర్ తో ఫిక్సింగ్ చేసుకొని ట్రోఫీని అలా టేబుల్ పైన పెట్టాడని రోహిత్ శర్మకు కౌంటర్ ఇస్తున్నారు. రోహిత్ శర్మకు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదని, తన భార్య రితికా చెబితేనే టేబుల్ పైన పెట్టాడని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి సెంటిమెంటుకు తినలేపి టీమిండియాలో కొనసాగాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు కౌంటర్ ఇస్తున్నారు. ధోని తరహాలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉండాలని రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు.

Also Read: Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×