E-Paper
Advertisement

PM Modi: మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.. పారా ఒలింపిక్ విజేతలతో ప్రధాని

PM Modi: మీరే నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.. పారా ఒలింపిక్ విజేతలతో ప్రధాని
Advertisement

నిజానికి నేడు భారత క్రికెట్ ఈ స్థాయిలో ఉందంటే, అందుకు కారణం  జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చాలామందికి తెలీదు. 1983 ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో భారత జట్టు ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ వెళుతుంటే, భారత ప్రజల్లో కనిపించిన ఉత్సాహాన్ని మొదట నాటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చూశారు. ప్రజల్లో ఉన్న ఆసక్తిని గమనించి, ఇండియాలో క్రికెట్ కి మంచి భవిష్యత్ ఉందని మొదట ఊహించిన వారు నాటి ప్రధాని ఇందిర.

Advertisement

వెంటనే నాటి క్రికెట్ బోర్డుని పిలిచి..  భారత ప్రభుత్వం నుంచి మన క్రికెటర్లకి కావల్సిన సౌకర్యాలను పెంచమని సూచించారు. అలా ప్రభుత్వ సహకారం కూడా అందడంతో నాడు కపిల్ సేన రెట్టించిన ఉత్సాహంతో 1983లో ప్రపంచ కప్ సాధించింది. అలా  నాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులపైనే నేడు బీసీసీఐ మహావ్రక్షంలా ఎదిగింది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

Advertisement

ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ నేడు విజేతలతో మాట్లాడుతూ వారిలో ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపుతున్నారు. తాజాగా పారా ఒలింపిక్స్ లో విజేతలైన అథ్లెట్లతో టెలిఫోన్ లో మాట్లాడారు. మనీశ్ నర్వాల్, మోనా అగర్వాల్, ప్రీతి పాల్, రుబీనా ఫ్రాన్సిన్ తో ప్రధాని మాట్లాడి, వారిని పేరుపేరున ప్రశంసించారు. అభినందించారు. మీరందరూ దేశానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు.

అంతేకాదు దేశానికి మీరు గర్వకారణమని తెలిపారు. అయితే స్వర్ణం సాధించిన అవనీ లేఖరా అందుబాటులో లేదు. ఎందుకంటే తనకి మరో మ్యాచ్ ఉండటంతో అక్కడికి వెళ్లింది. దీంతో ప్రధాని మాట్లాడుతూ అవని రాబోయే పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×