E-Paper
Advertisement

Bajrang Punia: డోప్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు..!

Bajrang Punia: డోప్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు..!
Advertisement

NADA suspends Bajrang Punia(Sports news headlines): 2024లో జరగబోయే పారిస్ ఒలంపిక్స్‌కు సన్నద్ధమవుతోన్న రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు షాక్ ఎదురైంది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA)కు బజరంగ్ డోపింగ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ చర్య ఈ ఏడాది చివర్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అతని ప్రయత్నాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులందరికీ NADA డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. కాగా మార్చి 10న సోనెపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్ర నమూనాను అందించడంలో విఫలమయ్యాడు, దీనితో భవిష్యత్తులో జరిగే ఈవెంట్‌లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తూ NADA ఆర్డర్ జారీ చేసింది.

Advertisement

పునియా, ఒలింపియన్లు సాక్షి మాలిక్, వినేష్‌లతో సహా ఇతర అగ్రశ్రేణి రెజ్లర్‌లతో పాటు; బీజేపీ మాజీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ముందు వరుసలో ఉన్నారు.

Also Read: ఐపీఎల్ 2024.. ఈ ఏడాది వివాదాస్పద అంపైరింగ్ సంఘటనలు.. ఓ లుక్కేయండి!

Advertisement

టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు కాంస్య పథకాన్ని అందించిన బజరంగ్ పునియా పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. కాగా ఈ నెలాఖరులో జరగనున్న సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. 65 కేజీల విభాగంలో ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా ఒలింపిక్ కోటాను గెలుచుకోలేదు. మే 9న ఇస్తాంబుల్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ క్వాలిఫయర్స్‌లో సుజీత్ కల్కల్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

 

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×