E-Paper
Advertisement

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని
Advertisement

MS Dhoni – Sakshi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్స్ కు చేరుకుంది టీమిండియా. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ పోరు జరిగింది. అయితే ఇందులో విజయం సాధించిన టీమిండియా, ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో జాక‌బ్ బెతెలె కొట్టిన ఓ బంతిని జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) స్టెప్ క్యాచ్ పడ‌తాడు. దీంతో అది ఔట్ అనుకొని, ధోని భార్య సాక్షి సింగ్ ( Sakshi’s Animated Celebration ) సంబరాలు చేసుకున్నారు. తాను కూర్చున్న కుర్చీ లోంచి లేచి మరి గంతేశారు. అయితే అక్కడే ఉన్న ధోని అది ఔట్ కాదు తల్లి, స్టెప్ క్యాచ్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో పరువు పోయిన సాక్షి సింగ్ ( Sakshi Dhoni ), గమ్మున కూర్చుంది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన ధోని ( MS Dhoni ) అభిమానులు నవ్వుకుంటున్నారు. వదినమ్మ సాక్షికి స్టెప్ క్యాచ్ ఏదో..? స్ట్రేట్‌ క్యాచ్ ఏంటో తెలియడం లేదా? అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament )   భాగంగా ఫైనల్స్ లో టీమిండియా అడుగు పెట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడేసింది టీం ఇండియా. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా  (Team India )  253 పరుగులు సాధించింది.

ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా గట్టిగానే పోరాడింది అని చెప్పవచ్చు. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 246 పరుగులు చేయగలిగింది. అప్పటికే బంతులు అయిపోగా మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. మార్చి 8వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India VS New Zealand ) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium ) వేదికగా ఫైనల్ ఉంటుంది. ఈ మేరకు రేపు మోడీ స్టేడియానికి చేరుకోనుంది టీమిండియా.

Advertisement

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×