E-Paper
Advertisement

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. స్టేడియంలో ఏం చేశారంటే?

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. స్టేడియంలో ఏం చేశారంటే?
Advertisement

MS Dhoni: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక నుంచి పండుగే పండుగ. ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. హాట్ సమ్మర్‌లో కూల్‌గా మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ సీజన్ మరింత జోరుగా సాగనుంది. అభిమానుల ఫోకస్ అంతా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉంది. ఎందుకంటే ఇదే అతని చివరి సిరీస్ కాబట్టి.

ఇకపోతే మొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సోమవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. ఈక్రమంలో వారిని చూసేందుకు అభిమానులకు అనుమతిచ్చారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్‌తో స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది.

Advertisement

ధోని స్టేడియంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ధోనీ.. ధోనీ.. అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ధోనీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×