E-Paper
Advertisement

KKR Wins IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసిందిగా..?

KKR Wins IPL 2024: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసిందిగా..?
Advertisement

Lady Cricket Fan Shares Braless Pics: ఐపీఎల్ లో విన్నర్ విషయమై ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఐపీఎల్ 2024 కోలకతా నైట్ రైడర్స్ జట్టు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పోస్ట్ చేస్తానంటూ అందులో పేర్కొన్నది. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభంలో ఈ ఛాలెంజ్ చేసింది. ఇలా ఆ యువతి ఛాలెంజ్ చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ఆమెపై పడింది. ఛాలెంజ్ చేయడమే కాదు.. కేకేఆర్ గెలిస్తే మీరు అన్నట్లుగా చేయాలంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్.

దీంతో ఆ లేడీ ఫ్యాన్ తన మాట నిలబెట్టుకుంటున్నట్టుగా ఈ ఉదయం బ్రా లేకుండా తాను దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే, టాప్ లేకుండా ఆమె ఫొటోలు పెడుతుంది అనుకున్నారు. కానీ, ఆమె బ్రా లేకుండా టాప్ ధరించిన ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఇంకో విషమేమంటే.. ఆమె షేర్ చేసిన ఫొటోలు ఆమెవి కావు.. ఎవరో ఫొటోలను తన ఫొటోలుగా వాటికి కలరింగ్ ఇచ్చి పోస్ట్ చేసింది. అయితే, ఆమె నిర్వాకం గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా బయటపడింది.

Advertisement

Also Read: దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ -ఐపీఎల్ 2024 టైటిల్ ను KKR (కోల్ కతా నైట్ రైడర్స్) గెలుచుకుంది. నిన్న చెన్నైలోని జరిగిన ఫైనలో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని తన సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరు చేసింది. అయితే, ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో మొదటగా బ్యాటింగ్ చేసిన ఓ జట్టు కేవలం 113 పరుగులు తీయడం ఇదే తొలిసారి. మొత్తం 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులతో కేకేఆర్ ట్రోఫీని తన కైవసం చేసుకుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×