E-Paper
Advertisement

Krunal Pandya:- కెఎల్ రాహుల్‌ను రీప్లేస్ చేసేది కృనాల్ పాండ్యానే.. 3 రీజన్స్

Krunal Pandya:- కెఎల్ రాహుల్‌ను రీప్లేస్ చేసేది కృనాల్ పాండ్యానే.. 3 రీజన్స్
Advertisement

Krunal Pandya:- కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్ద దెబ్బే. ఈ లోటును భర్తీ చేసేందుకు కృనాల్ పాండ్యా వైపే చూస్తోంది లక్నో. కృనాల్ పాండ్యా ఆల్ రౌండర్ ఆటగాడు. 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన కృనాల్.. ఇప్పటి వరకు 107 మ్యాచులు ఆడాడు. బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ ఇంపాక్ట్ చూపించగలడు ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఐపీఎల్‌లో 7.3 ఎకానమీతో 67 వికెట్లు తీశాడు. 135 స్ట్రైక్ రేట్, 22 యావరేజ్‌తో 1448 పరుగులు చేశాడు. ఒక గేమ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అదే మ్యాచ్‌లో 23 బాల్స్‌లో 34 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అందుకే, కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యానే బెస్ట్ ఛాయిస్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.

ముంబై ఇండియన్స్ 2016 నుంచి 2021 మధ్య ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కృనాల్ పాండ్యాది కూడా కీ రోల్. 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. 2017లో ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవడానికి ప్రధాన కారణం కృనాల్ పాండ్యా. ఆ మ్యాచ్‌లో 79 పరుగులకే 8 వికెట్లు పడిపోయిన సమయంలో.. కృనాల్ పాండ్యా ఒక్కడే 47 పరుగులు చేశాడు. ఇక బాల్‌తోనూ ఇరగదీయడంతో టైటిల్ ముంబై ఇండియన్స్ గెలిచింది.

Advertisement

కేవలం ఆల్ రౌండర్‌గానే కాదు.. టీమ్‌ను కూడా లీడ్ చేయగలడు కృనాల్ పాండ్యా. టాప్-3 పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు పవర్ ప్లేలోనూ చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయగలడు. రాహెల్ స్థానాన్ని భర్తీ చేయడానికి నికోలస్ పూరన్ కూడా ఉన్నప్పటికీ.. విదేశీ ప్లేయర్లపై ఉన్న లిమిటెడ్ ఆప్షన్ల కారణంగా కృనాల్ పాండ్యానే రైట్ ఛాయిస్ అంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×