E-Paper
Advertisement

krejcikova Defeats Paolini: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ

krejcikova Defeats Paolini: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ
Advertisement

Wimbledon Women’s Singles: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా బార్బొరా క్రెజికోవా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. సంచలనాలకు వేదికగా, అనూహ్య ఫలితాలతో సాగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ గా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) అవతరించింది. శనివారం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ఇటలీకి చెందిన పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ గెలుపొంది జాస్మినెను ఒత్తిడిలో పడేసి, మూడో సెట్ ను విజయంతో ముగించి ఛాంపియన్ గా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్ మనీని క్రెజికోవా సొంతం చేసుకుంది.

Advertisement

వింబుల్డన్ ఫైనల్ చేరడం వీరిద్దరికీ ఇదే మొదటిసారి. అయితే, తాజా విజయంతో క్రెజికోవా రెండో గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. 2021 ఫ్రెంచ్ ఓపెన లో కూడా క్రెజికోవా విజతేగా నిలిచిన విషయం తెలిసిందే. 2016లో సెరెనా విలియమ్స్ టైటిల్ గెలిచిన తరువాత జరిగిన ప్రతీ వింబుల్డన్ లోనూ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చారు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది.

Advertisement

అయితే, వింబుల్డన్ ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న జాస్మినె కల చెదిరింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా జేజేలు అందుకున్న ఈ యంగ్ స్టర్ మరోసారి ఫైనల్ లో తడబడింది. ఆడుతున్న తొలి సీజన్ లో వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టిన జాస్మినె మహిళల సింగిల్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా చరిత్ర నెలకొల్పింది. టైటిల్ పోరులో జాస్మినె గెలిచి ఉంటే వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన మొదటి ఇటలీ టెన్నిస్ ప్లేయర్ గా కొత్త అధ్యాయం లిఖించేది.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×