E-Paper
Advertisement

Mallika sagar: WPL వేలంలో అదరగొట్టిన మల్లికా సాగర్.. అసలు ఎవరు ఈమె?

Mallika sagar: WPL వేలంలో అదరగొట్టిన మల్లికా సాగర్.. అసలు ఎవరు ఈమె?
Advertisement

Mallika sagar: మొట్టమొదటిసారి మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఇందుకు సంబంధించి ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కూడా జరిగింది. ఈ వేలంలో క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడగా.. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందనాను ఊహించని రీతిలో రూ.3.4 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వేలం నిర్వహించిన మల్లికా సాగర్ పేరు మారుమ్రోగుతోంది. ఆమె వేలం నిర్వహించిన తీరును పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. ఇక ముంబైకి చెందిన 48 ఏళ్ల మల్లికా సాగర్ మొట్టమొదటిసారి క్రిస్టీన్ ఆక్షన్ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001 న్యూయార్క్‌లో మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం నిర్వహించారు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ పలు వేలం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

ఇక స్ట్పోర్స్ విభాగంలో 2021లో మొట్టమొదటిసారి ప్రొ కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియను నిర్వహించారు. క్రికెట్‌కు సంబంధించిన వేలాన్ని నిర్వహించడం మల్లికకు ఇదే మొదటిసారి. అయితే వేలం నిర్వహించడానికి ముందు హ్యూగ్ ఎడ్మడెస్ వీడియోలు చూసి తాను ఎంతో నేర్చుకున్నానని మల్లికా తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×