E-Paper
Advertisement

IND VS NZ: కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా..సిరీస్ కైవసం

IND VS NZ: కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా..సిరీస్ కైవసం
Advertisement

IND VS NZ: టీమిండియా ఉమెన్స్ ( India Women ) వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ ( New Zealand Women ) జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో… మన మహిళలు అదరగొట్టారు. మూడవ వన్డేలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో సిరీస్ ను.. 2-1 తేడాతో టీమిండియా ఉమెన్స్ జట్టు గెలుపొందడం జరిగింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మూడవ వన్డే జరిగింది.

India Women won by 6 wkts

 

Advertisement

Also Read: IND VS NZ: 3వ టెస్ట్‌ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్‌ ?

అయితే ఈ మూడో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆ లక్ష్యాన్ని ఆరు వికెట్లు ఉండగానే ఛేదించింది టీమిండియా. 44.2 ఓవర్లలో… 232 లక్ష్యాన్ని చేదించి… గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా.

Advertisement

Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !

ఇక కీలకమైన ఈ వన్డేలో… టీమిండియా బ్యాటర్ స్మృతి మందాన ( Smriti Mandhana ) సెంచరీ చేసి అదరగొట్టారు. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 59 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ తరుణంలోనే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×