E-Paper
Advertisement

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక
Advertisement

Women’s Asia Cup T20 2024: భారత్ కు శ్రీలంక షాకిచ్చింది. మహిళల ఆసియా కప్ తుది పోరులో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు తీసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఛేదించి కప్ కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు 61 పరుగులు తీయగా, హర్షిత సమర విక్రమ 69 పరుగులు తీసింది. కవిషా దిల్హరి 30 పరుగులతో రాణించింది.

Also Read: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Advertisement

ఇటు భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60- 47 బంతుల్లో 10 ఫోర్లు) అద్భుతంగా అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 – 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (23- 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు తీశారు. అయితే, షపాలీ వర్మ 16 పరుగులు, ఉమా ఛెత్రి 9, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ – 11 పరుగులు తీసి నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీయగా, సచిని నిశంసల, చమరి ఆటపట్టు తలో వికెట్ తీశారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×