E-Paper
Advertisement

Gautam Gambhir: గంభీర్ ఐరెన్ లెగ్..”అరడజన్” సిరీస్ లు కోల్పోయిన టీమిండియా, రాజీనామా చేయాల‌ని బీసీసీఐ ఆదేశాలు!

Gautam Gambhir: గంభీర్ ఐరెన్ లెగ్..”అరడజన్” సిరీస్ లు కోల్పోయిన టీమిండియా, రాజీనామా చేయాల‌ని బీసీసీఐ ఆదేశాలు!
Advertisement

Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్నటి వరకు వన్డే సిరీస్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ లో టీమిoడియా దారుణంగా ఓడిపోయింది. మొదటి వన్డేలో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో కూడా ఓడిపోయింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఈ ఓటమి నేపథ్యంలో అందరూ గౌతమ్ గంభీర్ ను విలన్ చేసి ఆడుకుంటున్నారు. వెంటనే గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని లాంటి కోచ్ లను రంగంలోకి దింపాలని కోరుతున్నారు.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

అర డజన్ సిరీస్ లు కోల్పోయిన టీమ్ ఇండియా

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి శని పట్టుకున్నట్టుంది. గంభీర్ ఐరన్ లెగ్గు కారణంగా టీమిండియా ఇప్పటివరకు అరడజన్ కు పైగా సిరీస్ లు కోల్పోయింది. మొట్టమొదట శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ జరిగినప్పుడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఆ సిరీస్ ను కూడా టీం ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది ఇండియా. అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ ఆడింది. ఇందులో 4-1 తేడాతో సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. అనంతరం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలవాల్సింది పోయి డ్రా చేసుకోవడం జరిగింది.

దీంతో డబ్ల్యూటీసి పాయింట్లు పూర్తిగా తగ్గిపోయాయి. లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ పర్యటన తర్వాత గిల్ ను వన్డే కెప్టెన్గా పర్మినెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. అప్పటినుంచి టీవి ఇండియాకు కొత్త కష్టాలు వచ్చాయి. ఇక తాజాగా గిల్ కెప్టెన్సీ లోని టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో మరో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలా మొత్తం అరడజన్ సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో టీమిండియా గెలిచిన సిరీస్ ల కంటే ఓడిపోయిన సిరీస్ లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాగే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచింగ్ గా కొనసాగితే T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

జ‌న‌వ‌రి 26వ తేదీన బీసీసీఐ స‌మావేశం

Advertisement

జ‌న‌వ‌రి 26వ తేదీన బీసీసీఐ ( BCCI) అత్య‌వ‌సర స‌మావేశం నిర్వ‌హించ‌నుంద‌ట‌. ఈ సంద‌ర్భంగా టీమిండియా ( Team India) ఓటమిపై గంభీర్‌, గిల్ తో బీసీసీఐ పెద్ద‌లు చ‌ర్చించ‌నున్నార‌ట‌. బీసీసీఐ  గుర్రుగా ఉంటే, మాత్రం గంభీర్ (Gambhir) ప‌ద‌వి పోవ‌డం గ్యారెంటీ అంటున్నారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×