E-Paper
Advertisement

E-race: దూసుకెళ్తున్న ఈ-రేస్ కార్లు.. సందడి చేసిన సచిన్, రామ్‌చరణ్

E-race: దూసుకెళ్తున్న ఈ-రేస్ కార్లు.. సందడి చేసిన సచిన్, రామ్‌చరణ్
Advertisement

E-race: హైదరాబాద్‌ నడిబొడ్డున్న రేస్ కార్లు రయ్..రయ్..మంటూ దూసుకెళ్తున్నాయి. నక్లెస్ రోడ్డులోని రేసింగ్ సర్క్యూట్‌లో రేసర్లు కంటికి కనిపించనంత వేగంతో దూసుకుపోతున్నారు. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్‌లో పొల్గొన్నారు. రేసును తిలకించడానికి సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున నక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు.

మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, నటుడు రామ్ చరణ్ రేసును తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున నగరవాసులు నక్లెస్‌ రోడ్డుకు చేరుకొని రేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

మహింద్రా, జాగ్వార్, అవలాంచ్, కప్రా, నిస్సాన్ కంపెనీలకు చెందిన కార్లు రేస్‌లో పాల్గొన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత రేస్ డ్రైవర్లతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించడంతో వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పొటీపడ్డారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×