E-Paper
Advertisement

David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !

David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
Advertisement

David Lawrence:  ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో ఆ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు… ఫాస్ట్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence ) మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో 61 సంవత్సరాల వయసు లో లారెన్స్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా మోటార్ న్యూరోన్ అనే భయంకరమైన వ్యాధితో లారెన్స్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యాధి విషమించడంతో… ఆదివారం రోజున అంటే ఇవాళ ఉదయం లారెన్స్ కన్నుమూశారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: Vaibhav Suryavanshi: ఆ 14 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ చూసి.. వికెట్ల వెనుక ఉన్న నాకు కారిపోయింది… వాడు మామూలోడు కాదు సునామీ

Advertisement

నివాళులర్పించిన టీమిండియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ ఆకస్మిక మరణం నేపథ్యంలో… మొదటి టెస్ట్ ఆడుతున్న టీమిండియా అలాగే ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంతాపం తెలిపారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవరోజు… ఇంగ్లాండ్ ఆటగాడు లారెన్స్ మృతి చెందారు. దీంతో ఈ మూడవరోజు మొత్తం బ్లాక్ బ్యాడ్జీలతో.. బరిలోకి దిగారు ఇరుజట్ల ప్లేయర్లు. అలాగే లారెన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని దాదాపు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు ఇంగ్లాండ్ అలాగే భారత ప్లేయర్లు. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కనిపించారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ వివరాలు

లీడ్స్ వేదికగా జరుగుతున్న టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సమయంలో టీమిండియా అద్భుతంగా రాణించగా… అటు ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా… 471 పరుగులు చేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ 465 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఇక టీమిండియా రెండవ ప్రారంభమైంది. ఇప్పటివరకు 23 ఓవర్లు ఆడిన టీమిండియా.. రెండు వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది. 93 పరుగుల లీడ్ సంపాదించింది టీమిండియా.

Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×