E-Paper
Advertisement

Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!

Pakistan : పాక్‌లో ఇంగ్లాండ్‌ కు షాక్.. బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!
Advertisement

Pakistan : పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు షాకింగ్ ఘటన జరిగింది. ఇంగ్లాండ్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్‌లో ఇంగ్లాండ్‌ జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. హోటల్‌కు కిలోమీటర్‌ దూరంలో లోకల్‌ గ్యాంగ్స్‌ మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని సమాచారం.

పాక్‌ లో పర్యటించే ఇతర దేశాల క్రికెట్‌ జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్నారు. గతంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అనంతరం ఆ దేశంలో ఇతర దేశాల జట్లు పర్యటనకు వెళ్లడంలేదు. ఇటీవ పలు దేశాలు పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన ముప్పు.. ఆ దేశంలో నిర్వహించే సిరీస్‌లపై ప్రభావం చూపించే అవకాశముంది. దీంతో విదేశీ ఆటగాళ్లకు పీసీబీ భారీ భద్రత కల్పిస్తోంది.

Advertisement

మరోవైపు వచ్చే ఏడాది పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌ లో భారత్‌ పాల్గొనడంపై చర్చ కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×