E-Paper
Advertisement

KL Rahul: KL రాహుల్, పంత్ ఇద్దరు కలిసి.. LSG సంజీవ్ గోయెంకాను బకరా చేసారు కదరా

KL Rahul: KL రాహుల్, పంత్ ఇద్దరు కలిసి.. LSG సంజీవ్ గోయెంకాను బకరా చేసారు కదరా
Advertisement

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ 40వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య… కీలక పోరు జరిగింది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక ఇందులో… మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టును చిత్తు చేసి… గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ.

Also Read: Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

Advertisement

లక్నోపై రివేంజ్ తీర్చుకున్న కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… లక్నో సూపర్ జాయింట్ పై ప్రతికారం తీర్చుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 57 పరుగులతో దుమ్ము లేపాడు రాహుల్. ఇందులో మూడు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. 135 స్ట్రైక్ రేట్తో రఫ్పాడించాడు రాహుల్. చివరి వరకు క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్… జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత.. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కె ఎల్ రాహుల్ ఇద్దరు కూడా… హగ్ చేసుకొని.. కాసేపు ముచ్చటించారు.

Advertisement

లక్నో ఓనర్ సంజీవ్ కొంపముంచిన కేఎల్ రాహుల్

మొన్నటి వరకు లక్నోకు ప్రాతినిధ్యం వహించిన కేఎల్ రాహుల్ ను కావాలనే లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్ వదిలించుకున్న సంగతి తెలిసిందే. అయితే… ఆ ప్రతికారాన్ని ఇవ్వాళ తీర్చుకున్నారు కేఎల్ రాహుల్. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయతీరాలకు చేర్చారు. లక్నో సొంత గడ్డ పైన… ఢిల్లీ జెండా ఎగరవేశాడు కేఎల్ రాహుల్.

Also Read: Memes on Ashish Nehra: గుజరాత్ ప్లేయర్లలను టార్చర్ చేస్తున్న ఆశిష్ నెహ్రా?

మరోసారి విఫలమైన రిషబ్ పంత్

లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆడినప్పుడు డక్ ఔట్ అయిన రిషబ్ పంత్… ఇవాళ హోమ్ టౌన్ లో ఆడిన కూడా డక్ అవుట్ అయ్యాడు. దీంతో లక్నో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దింతో కేఎల్ రాహుల్ అలాగే పంత్ ఇద్దరు కలిసి.. సంజు కొంపముంచుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఇక మొదటి బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ టీం… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నసపోయి 159 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఇవాల్టి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా ఆరు మ్యాచ్లో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. అడు ఓటమిపాలైన లక్నో సూపర్ జెంట్స్ ఐదవ స్థానానికి పరిమితమైంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×