E-Paper
Advertisement

MS Dhoni: కొత్త బిజినెస్ లోకి ధోని.. చేపలు పడుతూ ఫార్మ్ హౌస్ లో రచ్చ

MS Dhoni: కొత్త బిజినెస్ లోకి ధోని.. చేపలు పడుతూ ఫార్మ్ హౌస్ లో రచ్చ
Advertisement

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. నిరాశపరిచిన మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు రిలాక్స్ మూడ్ లో ఉన్నాడు. తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కి వెళ్లి… చేపలు పట్టుకుంటున్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… మహేంద్ర సింగ్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏమాత్రం రాణించలేదు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Also Read: RCB IPL Trophy: బెంగుళూరుకు బంపర్ ఆఫర్.. ఈ సెంటిమెంట్ ప్రకారం RCB కే టైటిల్

Advertisement

చేపలు పట్టుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిన తర్వాత మహేంద్రసింగ్ ధోని రిలాక్స్ అవుతున్నాడు. రాంచీలో చేపలు పడుతూ కనిపించాడు మహేంద్ర సింగ్ ధోని. బ్లాక్ టీ షర్ట్ లో తన ఫామ్ హౌస్ లో.. చేపలు పడుతూ కనిపించాడు ధోని. తన కుటుంబంతో… కలిసి ఎంజాయ్ చేస్తూ.. చేపలు పట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఇక మహేంద్ర సింగ్ ధోని చేపలు పట్టిన ఫోటో వైరల్ కావడంతో… క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరో ఏడాది కాలం పాటు ధోని ఇలా.. రిలాక్స్ మూడులో ఉంటాడని చెబుతున్నారు. మరికొంతమంది మహేంద్రసింగ్ ధోని నాన్ వెజిటేరియన్ అని… అందుకే విపరీతంగా చేపలు పడుతున్నాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్కు పూర్తిగా రిటర్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లోనే మహేంద్ర సింగ్ ధోని ఇలా రిలాక్స్ మూడులో ఉండాలని కూడా కొంత మంది కోరుతున్నారు. మరి కొంతమంది అయితే చేపల బిజినెస్ లోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ ఇస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Csk Team)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చినా కూడా పరిస్థితి మారలేదు. అదే తీరుగా చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఆడింది. ఈ నేపథ్యంలో 14 మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని టీం… కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మొత్తం పది మ్యాచ్ల్లో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలాంటి నేపథ్యంలో ఎనిమిది పాయింట్లు దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్… 10వ స్థానానికి పరిమితమైంది. అయితే చివర్లో వరుసగా మ్యాచులు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… వచ్చే ఏడాది పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: RCB Fan: దిగ్వేశ్ కు నరకం చూపిస్తున్న RCB ఫ్యాన్స్.. ఎయిర్ పోర్టులో కూడా ర్యాగింగ్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×