E-Paper
Advertisement

Mukesh Ambani: అంబానీ క్షుద్ర పూజలు.. మరోసారి ఛాంపియన్ గా ముంబై

Mukesh Ambani: అంబానీ క్షుద్ర పూజలు.. మరోసారి ఛాంపియన్ గా ముంబై
Advertisement

Mukesh Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి ముంబై ఇండియన్స్ కప్పు గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆరో సారి ఛాంపియన్ గా నిలవబోతుందని.. ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా ఇప్పటినుంచి అంచనాలు వేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: DC VS PBKS: RCB బతకాలంటే శ్రేయస్ అయ్యర్ కాపాడాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు!

Advertisement

క్షుద్ర పూజలు చేస్తున్న ముఖేష్ అంబానీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ గెలవాలని… ముఖేష్ అంబానీ కుటుంబం పూర్తిగా పూజల్లో మునిగిపోయింది. ప్రతి మ్యాచ్లో నీతా అంబానీ ప్రార్థనలు చేయడమే కాకుండా.. ముకేశ్ అంబానీ కూడా అదే పనిలో ఉన్నారట. అయితే ఈ విషయాన్ని ఫన్నీగా ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంత మంది.

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్గా నిలవాలని ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని ఆయన ఫోటోను వైరల్ చేస్తున్నారు. అచ్చం మంత్రగాడు చేసినట్లే.. ముఖేష్ అంబానీ ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో.. పెట్టేసి రచ్చ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో నిమ్మకాయలు, పండ్లు అలాగే పెద్ద మంట పెట్టుకొని ముఖేష్ అంబానీ పూజలు చేస్తున్నాడు. అది కూడా ముంబై ఇండియన్స్ జెర్సీ.. వేసుకొని… ముఖేష్ అంబానీ కనిపించాడు. అయితే ఈ ఫోటో నిజమైందాని కొంతమంది అనుకోని… ముఖేష్ అంబానీ ని ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఆరో టైటిల్ లోడింగ్ అంటూ నీతా అంబానీ సిగ్నల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Delhi Capitals vs Mumbai Indians ) మధ్య జరిగిన మొన్నటి మ్యాచ్లో… అంబానీ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ముఖేష్ అంబానీ సతీమణి… నీతా అంబానీ వెరైటీ సిగ్నల్స్ ఇచ్చి… రచ్చ చేశారు. ఆరో ట్రోఫీ రాబోతుందని తన వేళ్ళతో సిగ్నల్స్ ఇచ్చారు నీతో అంబానీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దానికి తగ్గట్టుగానే ముకేశ్ అంబానీ క్షుద్ర పూజలు చేస్తున్నారని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 గవర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అయింది. పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. అలాగే ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే రెండవ స్థానానికి వచ్చే సాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: MI – Superman : కొత్త జెర్సీలో ముంబై ఇండియన్స్..ఇక పై అందరూ సూపర్ మాన్స్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×