E-Paper
Advertisement

Anushka – Kohli: ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలువరు.. కోహ్లీ పరువు తీసిన అనుష్క శర్మ !

Anushka – Kohli: ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలువరు.. కోహ్లీ పరువు తీసిన అనుష్క శర్మ !
Advertisement

Anushka – Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన మైలురాయి అందుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఏకంగా 8 వికెట్ల తేడాతో క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో ఇరగదీసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో నేరుగా ఫైనల్ కు వెళ్ళింది.

Also Read: PBKS vs RCB Qualifier 1: కోహ్లీకి కెప్టెన్సీ..సుయాష్ శర్మ రచ్చ.. డీలా పడిన చాహల్ లవర్

Advertisement

అనుష్క శర్మను గెలికిన విరాట్ కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో… స్టేడియంలో ప్లేయర్లు అందరూ సంబరాలు చేసుకున్నారు. అటు రాయల్ చాలెంజర్స్ అభిమానులు కూడా… స్టేడియంలో రచ్చ చేశారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు… విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మ్యాచ్ విన్ అయితే చాలు విరాట్ కోహ్లీ… ఓ రేంజ్ లో రెచ్చిపోతాడు. చిన్నపిల్లడిలా మారిపోతాడు విరాట్ కోహ్లీ. ఇక నాలుగోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు వెళ్లడంతో…. విరాట్ కోహ్లీ కూడా రచ్చ రచ్చ చేశాడు. తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగాడు. ఈ నేపథ్యంలోనే గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మకు… సిగ్నల్ ఇచ్చాడు. ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నామని… ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే చాంపియన్స్ మనమే అంటూ… విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

Advertisement

విరాట్ కోహ్లీ పరువు తీసిన అనుష్క శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )  ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే చాంపియన్స్ మనమే అంటూ… విరాట్ కోహ్లీ సిగ్నల్స్ ఇవ్వడంతో అనుష్క శర్మ కూడా తెగ సంబరపడిపోయింది. అయితే కొంత మంది మాత్రం పాత విజువల్స్ ను బయటకు తీసుకువచ్చి… విరాట్ కోహ్లీ సిగ్నల్స్ ఇస్తే అనుష్క శర్మ మాత్రం… భిన్నంగా స్పందించినట్లు పోస్టులు పెడుతున్నారు. ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోతుందని విరాట్ కోహ్లీ అంటే…. ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలవరు అంటూ అనుష్క శర్మ అన్నట్లుగా ఒక ఫోటో వైరల్ అయింది. దాన్ని కొంతమంది కోహ్లీ అంటే పడని వారు క్రియేట్ చేసి వదిలినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను చూసిన… రాయల్ చాలెంజర్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి వదినమ్మ ఇలా అంటుందని… కంగు తింటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×