E-Paper
Advertisement

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ
Advertisement

Pune: మంచి జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. అయినా కూడా ఆమెకు స్యాటిస్‌ఫాక్షన్ లేదు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలే. ఈక్రమంలో ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆ మహిళ. ప్రజల కోసం ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది.

పుణెకు చెందిన శీతల్ శిందే అని మహిళ 2014 నుంచి నాలుగేళ్ల పాటు యాక్సిక్ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉండి.. చివరికి మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరింది.

Advertisement

2019లో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా.. శీతల్ దానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 194 మంది మహిళలు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడం… లాక్‌డౌన్ విధించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చివరకు కేవలం 17 మంది మహిళలు మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు శీతల్ శిందే. ఈ ఏడాది మార్చిలో శీతల్ విధుల్లో చేరనుంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×