E-Paper
Advertisement

Union Budget 2024 : బడ్జెట్‌ వేళ.. కేంద్రం కీలక నిర్ణయం..!

Union Budget 2024 : బడ్జెట్‌ వేళ.. కేంద్రం కీలక నిర్ణయం..!
Advertisement
Union Budget 2024 updates

Union Budget 2024 updates(Live tv news telugu):

మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ దేశం లోక్‌సభకు రానున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్స్ ఉత్పత్తిలో వాడే విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది. కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తాజా నిర్ణయంతో దేశీయ ఫోన్‌ తయారీ కంపెనీలకు మరింత ఊరట కలుగనుందని అశ్వనీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మొబైల్‌ఫోన్ల ధరలూ తగ్గనున్నాయని, మేక్ ఇన్ ఇండియా ప్రయత్నం మరింత ముందుకు పోనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×