E-Paper
Advertisement

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..
Advertisement

Sabarimala Temple : శబరిమలలో అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలో వేచి ఉన్న భక్తులు త్వరగా అయ్యప్ప దర్శనం చేసుకునేలా ప్రస్తుత విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.

ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా ప్రభుత్వం, దేవాదాయశాఖ పలు చర్యలు చేపట్టినప్పటికీ స్వాముల సంఖ్య పెరుగుతుండడంతో తదనుగుణంగా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నీలగల్‌ నుంచి బొంబాయికి వెళ్లే ప్రభుత్వ బస్సుల సంఖ్యను పెంచాలని భక్తుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×