E-Paper
Advertisement

Rajiv Gandhi : తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. భావోద్వేగం..

Rajiv Gandhi :  తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రాహుల్ గాంధీ.. భావోద్వేగం..
Advertisement

Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి దేశ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.ఆయన 32వ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉదయం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో రాజీవ్‌ గాంధీకి నివాళులు అర్పించారు.

రాహల్ గాంధీ భావోద్వేగంతో ట్వీట్ పోస్టు చేశారు. ‘‘నాన్నా.. ఒక ప్రేరణ రూపంలో, జ్ఞాపకాలుగా మీరు సదా నాతోనే ఉన్నారు’’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే రాజీవ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ వీడియోను జత చేశారు.

Advertisement

1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ‌ జన్మించారు. తల్లి ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లో పార్టీ బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్ల వయసులోనే 1984 అక్టోబర్‌లో ప్రధాని పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. 1989 అక్టోబర్‌ 2న వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో ఉగ్రసంస్థ ఎల్‌టీటీ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ కన్నుమూశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×