E-Paper
Advertisement

Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. తొలిసారి స్పందించిన ప్రధాని

Parliament Security Breach: పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. తొలిసారి స్పందించిన ప్రధాని
Advertisement

Parliament Security Breach: పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటన దురదృష్టకరమని, దానిని తక్కువగా అంచనా వేయకూడదన్నారు. అలాగే ప్రతిపక్షాలు ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయకూడదని కోరారు. “దైనిక్ జాగరణ్” అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చట్ట సభల్లో పునరావృతం కాకుండా.. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కరించాలని ప్రధాని తెలిపారు.

పార్లమెంట్ లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన తననెంతో బాధించిందన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించగా.. దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని పేర్కొన్నారు. కుట్ర వెనుక ఉన్న నిజాలు త్వరలోనే బయటపడుతాయని ప్రధాని చెప్పినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది.

Advertisement

అలాగే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలుగా కొత్తవారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల సీఎంలు నిజానికి కొత్తవారు కాదన్నారు. ప్రజల కోసం వారంతా ఎంతో కష్టపడ్డారని, ప్రజాసేవలో ఎంతో అనుభవం ఉందన్నారు. మీడియా దృష్టి కొన్ని కుటుంబాలకే పరిమితం కావడంతో.. ఇలాంటి వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×