E-Paper
Advertisement

Pakistan Drones : డ్రోన్లతో భారత్‌పై పాకిస్థాన్ కుట్ర..

Pakistan Drones : డ్రోన్లతో భారత్‌పై పాకిస్థాన్ కుట్ర..
Advertisement

Pakistan Drones : భారత్‌పై పాకిస్థాన్ నుంచి ఉగ్రకుట్రలు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తున్నారు ముష్కరులు. పంజాబ్‌, పాకిస్థాన్ సరిహద్దులో ఓ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు భారత జవాన్లు. 7 కిలోల అనుమానిత హెరాయిన్, 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9ఎంఎం మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న 3 ప్యాకెట్లను BSF దళాలు గుర్తించాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×