E-Paper
Advertisement
Seema Haider: అయోధ్యకు పాక్ మహిళ పాదయాత్ర.. సీఎం అనుమతి కోరిన సీమా హైదర్..
Manipur Attacks : మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు మృతి
Delhi Fire Accident : ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
Bharat Bandh: నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు..
Bike Taxi: అవి కూడా వాటి పరిధిలోకి వస్తాయి.. బైక్ ట్యాక్సీల చెల్లుబాటుపై కేంద్రం స్పష్టత..
‘Election bonds’ are unconstitutional: ‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం!
Supreme Court : మోదీ దొంగాటకు సుప్రీం చెక్..!
Sonia Gandhi : ఇప్పటికి సెలవు.. త్వరలోనే వచ్చి కలుస్తా: సోనియా
Farmers Protest 3rd Day Live Updates: ఢిల్లీలో మూడో రోజు రైతుల ఆందోళన.. పంజాబ్‌లో రైల్వే ట్రాకులపై నిరసన..
Supreme Court : ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్..!
Supreme Court Verdict On Electoral Bonds : ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court Verdict On Electoral Bonds : ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court Sensational Verdict On Electoral Bonds: ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది.నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీలు ఫండ్స్ సమకూర్చేందుకు ఎన్నికల బాండ్ల తీసుకొచ్చారు. అయితే ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ స్కీమ్ సమాచార […]

AbuDhabi: అబుదాబీలో తొలిహిందూ దేవాలయం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
ED Notice To Arvind Kejriwal : ఆరోసారి కేజ్రీవాల్ కు ఈడీ నోటీస్..
MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?

MS Swaminathan Commission Report: ఎంఎస్‌పీపై స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది.. నాటి యూపీఏ నేటి ఇండియా కూటమి మాటేంటి?

Swaminathan Commission Recommendations: ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేశాయి. రైతులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌. కమిషన్ సూచించిన ఫార్ములా ప్రకారం ఎంఎస్‌పీని నిర్ణయించాలని వారు కోరుతున్నారు. మంగళవారం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిలబడి ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే, ఎంఎస్‌పీ చట్టబద్ధమైన హక్కును చేస్తానని హామీ ఇచ్చారు. […]

Big Stories

Advertisement
×