E-Paper
Advertisement
NITI Aayog Report: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.
Update on 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు
RPF Constable Recruitment 2024: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ.. 4660 పోస్టులపై రిక్రూట్‌మెంట్

RPF Constable Recruitment 2024: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ.. 4660 పోస్టులపై రిక్రూట్‌మెంట్

RPF Constable Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4206 కానిస్టేబుల్స్, 452 సబ్-ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌పీ‌ఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024, ఆర్‌పీ‌ఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నోటిఫికేషన్‌లను 26 ఫిబ్రవరి 2024న విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు రిక్రూట్‌మెంట్ […]

Jayalalitha Jewellery Auction: రూ. 100 కోట్ల విలువైన ‘అమ్మ’ నగల వేలం..!
Arvind Kejriwal Skips ED Notice: ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఏడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా!
Gyanavapi Verdict : జ్ఞానవాపిలో పూజలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest: కొనసాగుతున్న రైతుల నిరసన.. 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన!

Delhi Farmers Protest Today: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనానికి కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు 12 రోజులుగా ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతులు మకాం వేశారు. కావాల్సిన నిత్యవసారాలన్నీ వెంట తెచ్చుకుని బార్డర్‌లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.ఈ నెల […]

International Drugs Racket: రూ.2000 కోట్ల డ్రగ్స్ రాకెట్.. కీలక సూత్రధారిగా ప్రముఖ నిర్మాత
Amrit Bharat Stations: తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు.. నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని!
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు.. కర్ణాటకలో అలుముకున్న క్రాస్ ఓటింగ్ ఛాయలు
9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Farooq Abdullah: కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Farooq Abdullah: కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే.. ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు. ‘రాజ్యాంగం, జాతీయ ఐక్యత సమావేశం-2024’లో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రజలకు ఒక నిజమైన ఎన్నికలను అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “నా ప్రజల నుంచి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కశ్మీర్ భారత్‌లో […]

Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..
Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Big Stories

Advertisement
×